Tuesday, August 7, 2012

Railubandi pramadam- Railway accident

అధికారి: "నమస్కారం."
నేను: "నమస్కారం. నా పేరు ఎరిన్, నేను అమెరికియ కొన్సులటు కు పని చేస్తాను.  ఒక రైలుబండి ప్రమాదం జరిగింది, అని విన్నాను. నేను కొన్ని ప్రెస్నలు మీకు అడిగి తిరాలి."
అధికారి: "ఔను. మీ ప్రెస్నలకు నేను జవాబు ఇవ్వగలను. మికు ఎమి అడగాలని ఉంది?"
నేను: "ధన్యవాదము. మీకు ఇది ఒక సంక్షొద్బము, అని తెలుసు. ఎంత మంది మృతి చెందారు? ఎంత మంది అమెరికియ మనుషులు మృతి చెందారు?"
అధికారి: "ఇప్పుడు, ఐదుగురు అమెరికీయ మనుషులు మృతి చెందారు, అని మాకు తెలుసు. రైలుబండిలో, ఇరవై మంది అమెరికియ మనుషులు ఉన్నారు."
నేను: "ఎంత మంది  గాయపడ్డారు? వాళ్లు ఏ అసుపత్రి లో ఉన్నారు?"
అధికారి: "ఇప్పుడు పదకొండు మంది అమెరికీయ మనుషులు గాయపడ్డవాళు ఉన్నారు. వాళ్లు రస్త్రం అసుపత్రి కు తిసుకు వెళ్లారు.  కాని ఐదుగురు అమెరికీయ మనుషులు కనిపించలేకపోయారు. "
నేను: "ధన్యవదము. మాకు సహాయం చేయాలని ఉంది.  దయచెసి ఎమి చేయగలము మాకు చెప్పండి.  ప్రమాదం ఎందుకు జరిగింది, అని మీరు అనుకుంటున్నారు?"
అధికారి: "ధన్యవాదము. మేము సహాయం చేసి తిరాలి. ప్రభుత్వం తో మీరు మాట్లాడాలి. ప్రమాదం వల్ల రైళ్లు లో ఉపద్రవం ఉంది, మేము అనుకుంటున్నాము, కాని ఇప్పుడు దరియప్తు జరిగింది.
నేను: "మేము ప్రభుత్వం తో మాట్లాడుతాము, సహాయం ఇస్తాము. మీకు అమెరికీయ మనుషులు దొరుకుతే, దయచెసి మాకు ఫొన్ చేయండి."
అధికారి: "సరే."

No comments:

Post a Comment