Tuesday, August 21, 2012

Saina Nehwal

లండన్ లో, ఒలింపిక్స్ లో, సైన నెహ్వాల్ బ్యాట్మింటన్ లో రజతము పతకం సాధించేరు. ఆమె ఒక చీని క్రిదాకారిని, వాంగ్ యిహన్ ని ఓడించారు. తరవాత, ఆమె రజతము పతకం కోసం ఆడేరు, ఇంకొక చీని క్రిదాకారురాలు తో, వాంగ్ శిన్ వ్యతిరేకంగా ఆడేరు. సైన నెహ్వాల్ ఆ ఆట గెలిచేరు, పతకం సాధించేరు. ఆమె బ్యాట్మింటన్ లో పతకం సాధించిన ఒకే ఒక భారతీయ మహిళా. ఒలింపిక్స్ తరవాత, నెహ్వాల్ హైదేరాబాద్ కు తిరిగి వెళ్ళేరు. ఆమె చేరినప్పుడు, చాలా మనుషులు ఆమె కు చూడడానికి వచ్చేరు. ఆమె చాలా టీవీ కార్యక్రమములలో పాల్గొంటారు , వేరే వేరే విలేఖరులు ఆమె తో మాట్లాడుతారు. తరవాత, ఆమె అభ్యాసం చేస్తారు, పోటి లో పాల్గొంటారు, ఇంక వచ్చే ఒలింపిక్స్ లో, ఆమె మళ్లి బ్యాట్మింటన్ ఆడుతారు. ఆమె ఇంకొక పతకం గెలవవచ్చు .

No comments:

Post a Comment