Wednesday, August 29, 2012

Upaadyaayulu Roju! Teacher's Day

ఐదవ సెప్టెంబర్ నాడు 1962 నుండి భారత్ ఉపాద్యాయులు రోజు కొనియాడుతోంది. ఈ అవసరం డొక్తోర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు కోసం, ఆయన ఒక తత్వవేత్త, చాలా మంచి ఉపాద్యాయుడు ఇంక ఆయన విద్య కోసం సహాయం ఇవ్వటం వల్ల ఇది కొనియాడుతోంది. డొక్తోర్ రాధాకృష్ణన్ ఉద్దేశం లో, "దేశం లో ఎక్కువ మంచి మనుషులు ఉపాధ్యాయులే ఉండాలి." దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజు కొనియాడడానికి సీనియర్ విద్యార్థులు ఒక రోజు సేపు ఉపాధ్యాయులగా పని చేస్తారు. ఈ రోజు, విద్యార్థులు ఎక్కువ ప్రశంసించిన ఉపాద్యాయులు కోసం కానుక తిసుకోవస్తారు.

No comments:

Post a Comment